Sunday, 13 September 2026 05:17:00 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ట్రాక్టర్ బోల్తా - నలుగురికి గాయాలు

Date : 24 June 2025 08:02 PM Views : 611

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి జూన్ 24 చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని పెద్ద యల్లకుంట్ల గ్రామపంచాయతీ ఊటూరు సమీపం లో ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ‌‌‌ ను దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం లో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి.క్షతగాత్రుల కథనం మేరకు చిత్తూరు జిల్లా,సోమల మండలం పెద్దఉప్పరపల్లి సమీపంలో గల బోన్ ముందుకు చెందిన వారు తమ మ్రొక్కు తీర్చుకోవడానికి బోయకొండ గంగమ్మ‌‌‌ దేవస్థానం కు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఊటూరు సమీపం లో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందని, దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు,108కు సమాచారం అందించారు.ప్రమాదం సంఘటన విన్న వెంటనే ఎస్సై నాగేశ్వర్ రావు తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను అటుగా వస్తున్న వాహనాన్ని ఆపి చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపారు. ఈ ప్రమాదంలో గంగాదేవి,భవాని,రుషీ, కీర్తి లకు బలమైన గాయాలు కావడంతో చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స నిమిత్తం పుంగనూరు ఏరియా ఆసుపత్రి కి రెఫెర్ చేశారు.పోలీసులు ఈ సంఘటన నేపథ్యంలో లో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: