Wednesday, 29 July 2026 08:15:46 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఐదువేలు కొట్టు, సర్టిఫికెట్ పట్టు భూమికోసం ఏమైనా చేస్తాం - తాతను తండ్రిని చేస్తాం,

Date : 08 August 2025 08:02 PM Views : 757

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో ఒక గ్రామంలో తాతలు సంపాదించిన ఆస్తులు పంచుకోవడానికి తాతలను తండ్రులు గా ఆధార్ కార్డులను సైతం మార్చుతున్నారు. ఐనా ఆధార్ కార్డులు నమోదుచేసే అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా ఏవిధముగా తండ్రుల పేరు మార్చుతారు. ఇటువంటి స్కాం లు చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో వేలుగు చూసింది.ఒక యువకుడి క్రిమినల్ ఆలోచన భూములకు పెరుగున్న ధరలు, చూస్తుంటే ఒక తల్లిదండ్రులకు పుట్టిన అన్నదమ్ములను సైతం దూరం చేస్తుంది. ఇటువంటి సంఘటన చౌడేపల్లి మండలం లో వెలుగు చూసింది, అంతే కాదండోయ్ మండలం లోని ఒక మారుమూల సచివాలయం లో ఎక్కడో పుట్టిన వారికి సైతం, ఇతర జిల్లాల వారి, ఇతర రాష్ట్రాల వారివి సైతం ఐదువేలు ఇస్తే జనన, మరణ దృవీకరణ పత్రాలు తయారు చేసి ఇచ్చిన కథనాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.ఇటువంటి వాటి పైన సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ నిఘా విభాగము నిఘా ఉంచి ఆధారాలు సేకరిస్తుంది. ఇప్పటికే నకిలీ దృవీకరణ పత్రాలు తయారు చెసినటువంటి అధికారులు కొందరు బదిలీ అయ్యారు, పూర్తి ఆధారాలతో ప్రజలముందుకు తీసుకొని వస్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత అన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :