Famous TV - క్రైమ్ వార్తలు / కృష్ణా : వ్యసనాలకు బానిసలై, విలాసజీవితాలకు అల్నవాటుపడిఆరుగురువ్యక్తు ముఠా గాఏర్పడి చేస్తున్న దొంగతనాలను ఎట్టికేలకు కోడూరు పోలీస్ యంత్రాంగం గుట్టు రట్టు చేశారు.. గత కోన్నినెలలుగా గుట్టు చప్పుడు లేకుండా నివాస గృహాల వద్ద విద్యుత్ మోటర్లు, పొలాల వద్ద ఆయిల్ ఇంజన్లు పలు వస్తువులను దొంగలించి అమ్ముకుని విల్లాసంగా గడుపుతూఉన్న, ఇద్దరు వ్యక్తులు పై పోలీసులకి అనుమానం రావడం వారిపై నిఘా ఉంచి వారి ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా తీగ లాగితే డోంక కదిలినట్లు ముఠా చేస్తున్నా దొంగ తాలను పోలీసులు బట్టబయలు చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద డిఎస్పి మురళీధర్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుగురు యువకులు వ్యసనాలకు బానిసలై గృహాల వద్ద గాని పంట పొలాల్లో పంటలను గాని ఇంజిన్ మోటార్లను దొంగిలించి 11మోటర్లు,1ఆయిల్ఇంజన్లు,,ఆటో టైర్లు, వాహనాలలోటేప్ రికార్డులువారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని ,కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచనున్నట్లుతేలిపారు.. దొంగలను పట్టుకుని కేసు సేధించిన స్థానిక ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీస్ సిబ్బందిని డి.ఎస్.పి మురళీధర్, సీఐ,జి. శ్రీనివాస్ లు ప్రత్యేకంగా అభినందించారు.. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారు ఆదేశాల మేరకు దొంగలు ను పెట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ప్రశాంత్, కానిస్టేబుల్ పోతురాజు, హోంగార్డు గంగాధర్ లకు రివార్డులను అందజేశారు..
Admin
Famous TV