Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : నగరంలోని సుందరయ్య నగర్, రైల్వే కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బ రాయుడు ఆదేశాలతో టౌన్ డిఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ లో చేపట్ఈటారు. ఈస్ట్, వెస్ట్, అలిపిరి, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ,ఎస్ఐ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కార్డెన్ సెర్చ్ లో భాగంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రౌడీ షీటర్లకు,అల్లరి మూకలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పత్రాలు లేని 55 టూవీలర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Admin
Famous TV