Sunday, 19 April 2026 05:40:41 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ఎర్రచందనం దుంగలతో పాటు 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు

Date : 11 June 2023 10:05 AM Views : 333

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎర్రచందనం 21 లక్షల రూపాయలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. భాకారాపేట పోలీస్ స్టేషన్ లో సీఐ తులసీరాం వివరాలు వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయితీ భూతంవారిపల్లి సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమిళనాడుకు చెందిన తంగరాజ్, గణేష్, ఆనంద్, విజయరాసు, రాజేష్, రాజా, విగ్నేష్, తిరుపతి (8మంది) లను అరెస్టు చేశారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 5 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, మూడు రంపాలు, మూడు గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధనం చేసుకున్న ఎర్రచందనం విలువ 21 లక్షలు రూపాయల వరకు ఉంటుందని సీఐ తులసీరాం తెలియజేశారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కి తరలిస్తున్నామన్నారు. సంజూ అనే మోస్ట్ స్మగ్లర్ పరారీలో ఉన్నారని, వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సైలు ప్రకాష్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :