Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి మండలంలోని చారాల గ్రామపంచాయతీ,చారాల గ్రామంనికి చెందిన బాలసుబ్రమణ్యం కుమారుడు, రవితేజ, వయస్సు 25 సంవత్సరాలు, కులము ఎస్సి, అను అతను గ్రామ సమీపంలో పంట పొలాల్లో ట్రాక్టర్ దున్నుతు ఇంకొక పొలంలోకి వెళ్లడానికి గేనేము ఎక్కుతుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడడంతో తలకు తీవ్రమైన గాయం కావడంతో గమనించిన స్థానికులు హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Admin
Famous TV