Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : పుంగనూరు : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు రూలర్ మండలం, మంగళం లో జరిగిన ఘటన, బాధితుల కథనం వివరాల మేరకు ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు, మురిపంగా చూసుకుంటాడనే ఇల్లురికం వచ్చిన భర్త.మంగళం కు చెదిన లింగప్ప కుమార్తె మౌనిక గత ఆరు సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా,పెద్దపంజాణి మండలం, అప్పినపల్లి కి చెందిన అశోక్ ను ప్రేమ వివాహం చేసుకుంది.అశోక్ అనునిత్యం మద్యం సేవించేవాడు.ఈ క్రమంలో మౌనిక ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు.మంగళవారం అర్థరాత్రి మౌనిక ఇంట్లో నిద్రిస్తుండగా మద్యంమత్తులో ఆవిడ కత్తితో ఆవిడ గొంతుకోశాడు.మౌనిక గట్టిగా కేకలు ఏయడంతో ఆవిడ తల్లితండ్రులు వచ్చిచూడగా రక్తం మడుగు లోగల ఆవిడను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు చికిత్సఅందింస్తున్నారు.పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Admin
Famous TV