Tuesday, 15 September 2026 08:20:48 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

5కిలోల గంజాయి స్వాధీనం. ఒక వ్యక్తి అరెస్టు

విజయనగరం జిల్లా

Date : 25 May 2023 09:03 PM Views : 400

Famous TV - క్రైమ్ వార్తలు / విజయనగరం : విజయనగరం పట్టణం ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద మే 25న గంజాయి అక్రమంగా కలిగిన ఒక వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లుగా సిఐ బి.వెంకటరావు తెలిపారు. వన్ టౌన్ పోలీసులకు రాబడిన్న పక్కా సమాచారంతో విజయనగరం పట్టణం గోకపేటకు చెందిన బొంతు వెంకటేశ్వర రావు (37సం.లు) అరెస్టు చేసి, అతని వద్ద నుండి 5కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్ లో వన్ టౌన్ ఎస్ఐలు భాస్కరరావు, రామ గణేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారని, నిందితుడు బోంతు వెంకటేశ్వర రావును రిమాండుకు తరలించామని వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :