Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో దూడ పై దాడి చేసి చంపిన చిరుత పులి,అంకాలమ్మ గుడి గల అటవీ ప్రాంతం లో జరిగిన పిల్లల సంఘటన లో మండలం లోని గోసుల కురప్పల్లికి చెందిన కుమార్ పొలం వద్ద ఆవు, దూడ లకు నివాసం ఏర్పాటు చేసిన వైనం పగలు అంతాపొలం వద్ద ఉంటున్న కుమార్ కుటుంబం. రాత్రి కి స్వ గ్రామానికి చేరుకొని ఉదయం పాలు కొరకు పొలం వద్ద కు వెళ్లి చూడగా గాయాలు తో పడి మృతి చెందిన దూడ ,అటవీ శాఖ అధికారులు తెలిపగా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా దాడి కారణం గా నే మృతి చెందినదని అధికారులు నిర్ధారించారు.
Admin
Famous TV