Wednesday, 29 July 2026 04:07:40 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఔషధాల వలన కలిగే దుష్ప్రభావాలు పైన వారం రోజుల ముగింపు అవగాహన కార్యక్రమం

Date : 23 September 2023 07:29 PM Views : 652

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఎస్ వి వైద్య కళాశాల ఔషధ విభాగం ఆధ్వర్యంలో ఫార్మకో విజిలెన్స్ వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. ముగింపు సమావేశంలో ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ రోగి ఔషధాలను ఎలా పడితే అలా వాడుకుండా వైద్య నిపుణులు యొక్క సలహాలు తీసుకొని రోగి ఔషధాలను వాడు కొనవలేను అని వైద్య విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. అందులో కలిగే దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు వైద్య నిపుణులకు రోగి తెలిపినట్లైతే, రోగికి మెరుగైన వైద్యం అందించవచ్చు అని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా ఔషధ విభాగాధిపతి డాక్టర్ వసుంధర దేవి మాట్లాడుతూ ఔషధాలు వాటి వాడకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు రోగికి అర్థమయ్యేలా ప్రతిరోజు వైద్య నిపుణులు చేత అవగాహన కార్యక్రమం వారం రోజులు పాటు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వారం రోజులు పాటు సెప్టెంబర్ 17 నుండి 23 వ తేది వరకు ప్రతిరోజు ర్యాలీ ,పోస్టర్ ప్రజెంటేషన్ , తిరుపతి పరిసర ప్రాంతాల స్కూలు నందు విద్యార్థులకు మరియు టీచర్లకు అవగాహన కార్యక్రమం, వైద్య విద్యార్థులకు, నర్సింగు, పారామెడికల్ విద్యార్థులకు, మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగులకు, నేషనల్ ఫాముకో విజిలెన్స్ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు వారం రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినదని అని అన్నారు. వైద్య విద్యార్థులకు నర్సింగ్ మరియు పారామెడికల్ విద్యార్థులకు, క్విజ్ ప్రోగ్రాం , పోస్టర్, తయారు చేయడం ,ఓపి నందు రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. చివరి రోజు అయిన ఈ రోజు ఇందులో పాల్గొనబడిన వైద్య విద్యార్థులకు , సర్టిఫికెట్లు మరియు పారితోషకము ప్రిన్సిపల్ ద్వారా అందజేశారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అకడమిక్ మరియు ఫార్మకాలజి విభాగాధిపతి డాక్టర్ బి వసుంధర దేవి, వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ వెంకటేశ్వర్లు, ఫార్మకో విజిలెన్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.ఆశాలత ,డిప్యూటీ కో ఆర్డినేటర్ డాక్టర్ యు. భారతి, ఫారం కో విజిలెన్స్ సీనియర్ అసోసియేట్ డాక్టర్ రాజ్యలక్ష్మి మరియు ఫార్మకాలేజీ విభాగ వైద్యులు యూజీ, పీజీ వైద్య విద్యార్థులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :