Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం గోవింద్ నిన్నేప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు తల్లిదండ్రులకువిజ్ఞానదాయకమైన పుస్తకాల పంపిణీ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ నేటి పొదుపే రేపటి భవిష్యత్తు బాటాని డబ్బును పొదుపు చేసిమన భవిష్యత్తు అవసరాలకు వాడుకోవచ్చని అలాగే దేశ భవిష్యత్తుకు అవసరమైన విద్యుత్తు గ్యాసుపెట్రోలు నీరు ఇటువంటి పొదుపు చేసి దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని బ్రహ్మానందచారు కోరారు.పొదుపు విశిష్టత వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు పుస్తకమేక విశిష్టతను వివరించారు.పాఠశాల హెచ్ఎంయాశ్విన్ మాట్లాడుతూ మంచి కార్యక్రమం ఏర్పాటు బ్రహ్మానంద చారి కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం యాస్మిన్ గ్రామస్తులు పి వీరభద్రుడు శ్రీనివాసులు మనోహర్ తిమ్మయ్య విద్యార్థుల తల్లిదండ్రులుపాల్గొన్నారు.అనంతరం వచ్చిన వారికి విద్యార్థులకు విజ్ఞాన దాయకమైన పుస్తకాలు బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు
Admin
Famous TV