Sunday, 19 April 2026 05:42:16 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

స్వచ్ఛభారత్ అందరి లక్ష్యం కావాలి బ్రహ్మానంద చారి

Date : 05 March 2024 07:27 PM Views : 521

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం నందవరం ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ విశిష్టత వివిధ రకాలైన పుస్తకాలు 165 పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సు ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ అందరి లక్ష్యం కావాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించిన రోజే స్వచ్ఛభారత్ లక్ష్యం నెరవేరుతుందని ప్రతి ఒక్కరు స్వచ్ఛవైపు అడుగులేసి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని దీనికోసమే ప్రతి విద్యార్థి స్వచ్ఛ భారత్ విశిష్టతను గురించి మీ కుటుంబానికి తెలియజేయడమే కాకుండా తమ వంతు బాధ్యతగా ఒక చెట్టునైన నాటి సంరక్షించాలని బ్రహ్మానంద చారి కోరారు పాఠశాల హెచ్ఎం శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు అలాగే మా పాఠశాలకు జ్ఞానదాయకమైన 165 పుస్తకాలు 165 మంది విద్యార్థులకు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు ఉపాధ్యాయుడు నరసింహులు స్వచ్ఛ భారత్ విశిష్టతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీరాములు ఉపాధ్యాయులు పీవీ నరసింహుడు ఎస్ హమ్మద్ హుస్సేన్ నాగరాజు కళ్యాణి మొదలగు వారు మాట్లాడినారు అనంతరం 165 మంది విద్యార్థులకు విజ్ఞానదాయకమైన పుస్తకాలు బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :