Saturday, 13 June 2026 12:39:06 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

పట్టుదల క్రమశిక్షణతోనే విజయం బ్రహ్మానంద చారి

Date : 19 December 2023 04:35 PM Views : 605

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం కైప గ్రామంజిల్లా పరిషత్ పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి చెందిన విద్యా వారధి ఫౌండేషన్అధ్యక్షుడు సుబ్బరాజు సహకారంతో పదో తరగతి విద్యార్థులకు మొదటి బ్యాంకుకు 100 సూత్రాలు యండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాల పంపిణీ విద్యా ఆవశ్యకత పరీక్షల్లో విజయం పైసదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.ముందుగా ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అనిఅన్నారు.క్రమశిక్షణ పట్టుదలతోనే విజయం మీ సొంతం అన్నారు.ఈ పుస్తకం మీకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.పాఠశాల హెచ్ఎంపి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్య యొక్క విశిష్టత ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు.ఈ కార్యక్రమం దాతైన సుబ్బరాజు కు కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యాయుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ క్రమశిక్షణ యొక్క విలువను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలుకూరు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు హెచ్ఎం భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం,చంద్రశేఖర్ రెడ్డి,రఘునాథ్, ఎండి సజాద్ స్వామి అన్నఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :