Friday, 31 July 2026 03:31:10 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విద్యాసామగ్రి వితరణ

Date : 23 February 2024 10:36 AM Views : 741

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : టెన్త్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సొసైటీ ఫర్ సోషల్ సర్వీస్ సెక్రటరీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పద్మావతీపురం లోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు విద్యాసామగ్రి వితరణ చేశారు. అతిధులుగా దాతలు డా॥ వై. ప్రవీణ్, జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్, జె.సి.ఐ. ఇండియా ఉపాధ్యక్షులు ఎన్.బి.హర్షవర్ధన్ రెడ్డి, తిరుపతి ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు వై.ఎస్.బాబు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే సూచనలిచ్చారు. ప్రధానోపాధ్యాయులు మధు మరియు ఉపాధ్యాయులు సంస్థని, దాతలని అభినందించారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :