Sunday, 19 April 2026 05:37:30 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

పక్షుల దాహార్తి నీ తీర్చడం మానవాళి బాధ్యత బ్రహ్మానంద చారి

Date : 01 March 2024 02:19 PM Views : 531

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం తిమ్మాపురం ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నుల పంపిణీ మరియు వేసవిలో పక్షుల మూహదివాల దాహార్తిని తీర్థం విద్య ఆవశ్యకతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ప్రకృతిలో మూగ జీవాలు పక్షుల దాహార్తి తీర్చడం మానవాళి నైతిక బాధ్యతని బ్రహ్మానందచారన్నారు వేసవికాలంలో నీటి కొరత ఎక్కువ ఉన్నందున పక్షులు మూగజీవాలు నీరు దొరకక ఇబ్బందులు పడుతున్నాయని కావున నోరు లేని మూగ జీవాలకు దాహం తీర్చడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు ప్రతి ఒక్కరు తమ తమ ఇండ్లలో నీటి తొట్టెలు బర్డ్ ఫీడర్ కాళీ ప్రదేశంలో ఇంటిపై ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరారు పాఠశాల హెచ్ఎం పుల్లయ్య మాట్లాడుతూ విద్యా ఆవశ్యకత ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఈ ఆర్ వో తేజస్విని సచివాలయ ఉద్యోగస్తులు ప్రవీణ్ సుబ్రహ్మణ్యం పుల్లయ్య వాలంటీర్ సుధాకర్ గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :