Famous TV - కళలు / తిరుపతి : మేకల బండ నావలా రచయిత ఆర్. కృష్ణస్వామి రాజుకు జూనియర్ ఛాంబర్ నేతలు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ ఆదివారం వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఆయన్ని అభినందించారు. టీటీడి శ్వేతా డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి చేతుల మీదగా పుస్తక ఆవిష్కరణ జరిగింది. జెసిఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్.బి. హర్షవర్ధన్ రెడ్డి, జోన్ డైరెక్టర్ పి.రాజా రెడ్డి, తిరుపతి శాఖ సెక్రటరి శేషసాయి, కోశాధికారి దిలీప్, జెకామ్ ఛైర్పర్సన్ సైయెడ్ సుమయ్య తదితరులు అభినందించారు.
Reporter
Famous TV