Monday, 02 March 2026 12:27:20 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

పరశురామేశ్వరునికి నృత్య నీరాజనం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

Date : 07 November 2023 07:13 PM Views : 1293

Famous TV - కళలు / : ఏర్పేడు నవంబర్ 7: పరమేశ్వరునికి నృత్య నీరాజనం వాల్పోస్టర్లను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మంగళవారం నాడు ఆవిష్కరించారు. ప్రసిద్ధిగాంచిన, పురాతనమైన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి ని పురస్కరించుకొని నవంబర్ 27వ తేదీ పరమేశ్వరునికి నృత్య నీరాజనం కార్యక్రమం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య, సభ్యురాలు ముని లక్ష్మి లు కార్యక్రమం వివరాలు గురించి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ పురాతనమైన గుడిమల్లం ఆలయం గురించి వే ఫౌండేషన్ నేతృత్వంలో నృత్య నీరాజనం కార్యక్రమం ద్వారా ప్రచారం చేపట్టడం పట్ల వే ఫౌండేషన్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో 111 మంది నృత్యకారులు నృత్యం చేసి పరశురామేశ్వరునికి నృత్య నీరాజనం సమర్పించనున్నట్లు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి బీసీ నాయకులు మేకలత్తూరు చంద్రశేఖర్ అలియాస్ ఎస్ ఎస్ చంద్ర, గుడిమల్లం దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :