Friday, 16 January 2026 02:38:08 AM
# ఘనంగా కే.పి.ఏల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. # వార్త రాసుకొని ఏమి పీక్కుంటాడో పీక్కోని అంటూ శపతాలు # దళితుల పై దాడి,పైగా దోపిడి, నీ దిక్కున్న చోట చెప్పుకో # రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం # చిన్నపిల్లల విక్రయాల పై పిజిఆర్ఎస్ లో పిర్యాదు ఉపాద్యాయ వృత్తికే కళంకం చిన్నపిల్లల అమ్మకాలు # MJPBACWR పాఠశాల నందు గణిత అష్టావధానం. # అనాధ శరణాలయ నిర్వాహకుడి దాష్టీకం # అధికారుల నిర్లక్షమా లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా కరెంటు స్థంభం పై నుండి పడి కార్మికుడికి గాయాలు # లచంతీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ # ఇంటి పట్టాలు తీసిస్తామంటూ లక్షలు వసూలు చేసి పారిపోయిన విఆర్వో మీరెప్పుడిచ్చారు, # విధ్యను ఆయుధంగా చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అంబేద్కర్ # విజయవంతం గా కొనసాగిన పి ఫోర్ ప్రాజెక్ట్ పేదల అభివృద్దే ద్యేయం గా కూటమి ప్రభుత్వం # బాల్యవివాహాలు జరుగుతున్నా పట్టంచుకోని అధికారులు వెంటనే కేసులు నమోదు చేయాలి,కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు గీత # 27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలి # బోయకొండగంగమ్మ ను దర్శించుకొని, చౌడేపల్లి పర్యటన చేసిన --రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డా.షేక్ రోకేయా బేగం # అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి -- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # ఏపిఎస్ఈఎ డివిజన్ ఉపాధ్యక్షులుగా మురళీకృష్ణ # మైనర్ బాలిక ప్రేమ విషయం తెలిసి పెళ్ళిచేయాలని కుటుంబ సభ్యులు ప్రియుడుతో జంప్ చేసిన మైనర్ బాలిక # జర్నలిస్ట్ ల సంక్షేమమే జాప్ యూనియన్ ద్యేయం...

మీ అమృత గానానికి మరణం లేదు..

వర్థంతి నాడు ఎస్పీ బాలును స్మరించుకుంటున్న ఫేమస్ టివి

Date : 25 September 2023 07:28 AM Views : 1213

Famous TV - సినిమా / : మనుషులకు మరణం ఉంటుంది. కళాకారులు మరణించినా చిరంజీవులే.లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తన జీవిత ప్రయాణం నుంచి సెలవు తీసుకుని భువి నుంచి దివికి వెళ్లి నేటికి ఒక సంవత్సరం అయ్యింది. బాలు మూడవ వర్ధంతి సందర్భంగా. సినీ సంగీత అభిమానులు, బాలు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక నివాళులర్పిస్తున్నారు. బాలుని జ్ఞాపకం చేసుకుంటూ.ఆయన పాడిన పాటల్లో తమకు ఇష్టమైనవాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఎస్పీబీ కోవిడ్ -19 తో పోరాడి సెప్టెంబర్ 25 2020 న మరణించారు.చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆగష్టు 2020 లో బాలసుబ్రమణ్యంకు కోవిడ్ -19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స లో కరోనావైరస్ నెగటివ్ పరీక్షించినప్పటికీ. ఊపిరితిత్తులపై ప్రభావం చూపించింది. చివరకు బాలు ఊపిరితిత్తుల వైఫల్యంతో మరణించారు. ఈరోజు సెప్టెంబర్ 25, మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన పాటలు ట్రెండ్ అవుతున్నారు. ఆయన పాడిన పాలు హల్ చల్ చేస్తున్నాయి. పాటకు అంతం లేదు. ఇది మనతో ఎప్పటికీ ప్రయాణిస్తుంది.. మీరు భౌతికంగా మాత్రమే మమ్మల్ని విడిచి వెళ్లారు. మీ అమర స్వరం కాదు అంటూ అభిమానులు బాలుని జ్ఞాపకం చేసుకుంటున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :