Monday, 02 March 2026 12:27:09 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

మీ అమృత గానానికి మరణం లేదు..

వర్థంతి నాడు ఎస్పీ బాలును స్మరించుకుంటున్న ఫేమస్ టివి

Date : 25 September 2023 07:28 AM Views : 1252

Famous TV - సినిమా / : మనుషులకు మరణం ఉంటుంది. కళాకారులు మరణించినా చిరంజీవులే.లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తన జీవిత ప్రయాణం నుంచి సెలవు తీసుకుని భువి నుంచి దివికి వెళ్లి నేటికి ఒక సంవత్సరం అయ్యింది. బాలు మూడవ వర్ధంతి సందర్భంగా. సినీ సంగీత అభిమానులు, బాలు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక నివాళులర్పిస్తున్నారు. బాలుని జ్ఞాపకం చేసుకుంటూ.ఆయన పాడిన పాటల్లో తమకు ఇష్టమైనవాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఎస్పీబీ కోవిడ్ -19 తో పోరాడి సెప్టెంబర్ 25 2020 న మరణించారు.చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆగష్టు 2020 లో బాలసుబ్రమణ్యంకు కోవిడ్ -19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స లో కరోనావైరస్ నెగటివ్ పరీక్షించినప్పటికీ. ఊపిరితిత్తులపై ప్రభావం చూపించింది. చివరకు బాలు ఊపిరితిత్తుల వైఫల్యంతో మరణించారు. ఈరోజు సెప్టెంబర్ 25, మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన పాటలు ట్రెండ్ అవుతున్నారు. ఆయన పాడిన పాలు హల్ చల్ చేస్తున్నాయి. పాటకు అంతం లేదు. ఇది మనతో ఎప్పటికీ ప్రయాణిస్తుంది.. మీరు భౌతికంగా మాత్రమే మమ్మల్ని విడిచి వెళ్లారు. మీ అమర స్వరం కాదు అంటూ అభిమానులు బాలుని జ్ఞాపకం చేసుకుంటున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :