Famous TV - వాతావరణం / అన్నమయ్య ( రాయచోటి ) : అక్టోబర్ 15 వ తేదీ (నేడు) మంగళ వారం అన్నమయ్య జిల్లా లోని అన్ని ప్రభత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం శాఖ సూచనల మేరకే ముందస్తు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని తెలియ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు . విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తూ ఉన్నట్లు DEO ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు ప్రిన్సిపాల్ , హెడ్మాస్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు.
Reporter
Famous TV